8, జనవరి 2020, బుధవారం

పత్తికొండ లో పాక్షికముగా బంద్ చేపట్టిన సిపిఐ,సిపిఎం వామపక్షాలు

కర్నూల్ జిల్లా లో వామపక్షాలు అయిన సి పి ఐ , సి,పి.ఎం. మొదలైన పార్టీలు కేంద్ర పభుత్వం అనుసరిస్తున్న కార్మిక,ఆర్ధిక,ప్రజా వ్యతిరేఖ విధానాలు,సెక్యులర్ దేశాన్ని మత రాజ్యంగా మారుస్తున్నాయని వీరి కుట్రలకు వ్యతిరేఖంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి