28, జనవరి 2020, మంగళవారం

ప్రపంచ బాస్కెట్ బాల్ దిగ్గజం కొబ్ బ్రైంట్ దుర్మరణం

ప్రపంచ బాస్కెట్ బాల్ దిగ్గజం కొబ్ బ్రైంట్ దుర్మరణం
ప్రపంచ బాస్కెట్ బాల్ ఆటగాడు కొబ్ బ్రైంట్ అమెరికాలో నిన్న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.ఇతనిని బ్లాక్ మాంబా అని పిలుస్తారు.చరిత్రలో అత్యధిక పాయింట్లు సాధించిన వ్యక్తిగా రికార్డ్ సృష్టించినాడు.బ్రైంట్ 5 సార్లు ఎన్.బి.ఏ.చాంపియన్ గా నిలిచారు.2 సార్లు ఒలింపిక్ లో స్వర్ణపతకాలు గెలుచుకున్నాడు.
ఎన్.బి.ఏ.అంటే నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి