8, జనవరి 2020, బుధవారం

73 బస్సుల సీజ్

73 బస్సుల సీజ్:
ప్రస్తుతం సంక్రాంతి సీజన్ బస్సుల కోసం ముందే రిజర్వేషన్ లకు భారీగా బస్సు బుకింగ్ మరియు రైల్ బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే రైల్వే లకు వెయిటింగ్ లిస్టు లు ఎక్కువ అయ్యాయి. ఇక ప్రజలకు ఏమి దిక్కు తోచక ఆర్.టి.సి. బస్సులు, మరియు ప్రైవేటు బస్సులపైన ఆధార పడుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ బస్సులు ప్రజల నుండి భారీగా మొత్తాన్ని దోచుకుంటున్నాయని విషయం అధికారులకు తెలియడంతో ప్రైవేట్ బస్సులపై ప్రభుత్వం కొరడా ఝులిపించిది. సోమవారం రాత్రి జనవరి 6 న రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి 73 బస్సులను సీజు చేసి భారీ జరిమానాను విధించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి