8, జనవరి 2020, బుధవారం

ఆయిల్ ఫెడ్ ద్వారా 71 వేల క్వింటాళ్ళ వేరుశనగ కొనుగోలు

ఆయిల్ ఫెడ్ ద్వారా 71 వేల క్వింటాళ్ళ వేరుశనగ కొనుగోలు
కర్నూల్ జిల్లా లోని 8 కేంద్రాలలో కనీస మద్దతు ధర 5,090 లకు కొనుగోలు చేశారు అని ఆయిల్ ఫెడ్ డి.ఎం.తెలిపారు. పత్తికొండ,దేవనకొండ,ఆదోని,ఆలూరు,డోన్,కర్నూల్ కేంద్రాల్లో బుధవారం నుండి కొనుగోలు చేపడతామన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి