22, ఏప్రిల్ 2020, బుధవారం

ఆన్లైన్ నమూనా పరీక్షలకు ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు అవకాశం కల్పించిన తెలంగాణ

ఆన్లైన్ నమూనా పరీక్షలకు ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు అవకాశం కల్పించిన తెలంగాణ:
ఎం.సెట్,జే.ఈ.ఈ.మొదలైన పరీక్షలకు తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్వహిస్తున్న ఆన్లైన్ నమూనా పరీక్షలకు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల విధ్యార్థులు హాజర్ కావచ్చును. విద్యార్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవచ్చును.
లింక్:tscie.rankr.io. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి