21, ఏప్రిల్ 2020, మంగళవారం

రంజాన్ వేడుకలు ఇళ్లలోనే చేసుకోండి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటన

రంజాన్ వేడుకలు ఇళ్లలోనే చేసుకోండి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటన:
రంజాన్ మాసం దగ్గర పడడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్తతో ముస్లిం సోదర,సోదరీమణులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. ఈ పండుగ ముస్లిం చాలా పెద్దపండుగ. కాని లాక్ డౌన్ ను ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ముస్లిం సోదరులకు మరియు ముస్లిం మత పెద్దలకు ఈ సూచన చేసింది. కాబట్టి ముస్లిం సోదరులు,పెద్దలు సహకరించి ఈ పండుగ ను సంతోషంగా తమ కుటుంబ సభ్యులతో ఇంట్లోనే జరుపుకోవాలని సూచించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి