26, ఏప్రిల్ 2020, ఆదివారం

రెండు తెలుగు రాష్ట్రాలకు 66 టి.ఎం.సి.ల నీటిని విడుదల చేసిన కృష్ణ బోర్డ్

రెండు తెలుగు రాష్ట్రాలకు 66 టి.ఎం.సి.ల నీటిని విడుదల చేసిన కృష్ణ బోర్డ్:
రెండు రాష్ట్రాలకు కృష్ణ బోర్డు విడుదల చేసే నీటిని మే నెల చివరి వరకు వాడుకోవాలని సూచించింది.ఆంధ్ర ప్రదేశ్ కు కేవలం 14 టి.ఎం.సి,లు  , అదే విధంగా తెలంగాణాకు 52 టి.ఎం.సి.ల నీటిని  కేటాయించినది.ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో వున్న నీటి లభ్యతను బట్టి ఈ కేటాయింపులు జరుగుతాయి.ఇందులో ఒక (1)టి.ఎం.సి. నీటిని ఆంధ్ర ప్రదేశ్ లోని హంద్రి కి కేటాయించడం జరిగినది.అదే విధంగా తెలంగాణా లోని కల్వకుర్తి కి 2 టి.ఎం.సి.నీటిని కేటాయించడం జరిగినది అని కృష్ణ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి