14, ఏప్రిల్ 2020, మంగళవారం

కోవిడ్ 19 నియంత్రణ కు వాలంటీర్లు కావలెను

కోవిడ్ 19 నియంత్రణ కు వాలంటీర్లు కావలెను
తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కోవిడ్ నియంత్రణ చేయడానికి వాలంటీర్లు గా నియమించుకోవడానికి రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్,పారమిలిటరి
పోలీసు,ఎక్సైజ్ ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని ,వీరు రోగులకు సేవలు అందించడానికి సిద్దంగా వుండాలని అప్లై చేసుకోదలచిన వారు ఈ క్రింది లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
www.transporttelangana.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి