27, ఫిబ్రవరి 2020, గురువారం

ఏ.పి.ఎం సెట్ అప్లికేషను ఫిబ్రవరి 29 న ప్రారంభం

ఏ.పి.ఎం సెట్ అప్లికేషను  ఫిబ్రవరి 29 న ప్రారంభం:
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల అంటే ఫిబ్రవరి 29 2020 న ఎం.సెట్ అప్లికేషను కు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇందులో బి.ఇ.,బి.టెక్,బి.ఆర్క్,మెడిసిన్,అగ్రికల్చర్ తదితర కోర్సులు చదవడానికి ఈ నోటిఫికేషన్ ద్వార అప్లై చేసుకోవాలి.
చివరి తేది: మార్చి 28 2020

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి