31, డిసెంబర్ 2020, గురువారం

APEAMCET ఏపీ ఎంసెట్ 2020 అడ్మిషన్ల కౌన్సిలింగ్ లో బుధవారం సాయంత్రం వరకు 71366 మంది విద్యార్థులు నమోదు చేశారు|bonthalaramesh

ఎంసెట్ కౌన్సిలింగ్ లో 71 వేల మందికి పైగా ఆప్షన్లు నమోదు.. 31/12/2020 source from sakshi news paper thanks to sakshi news paper.

ఏపీ ఎంసెట్ 2020 అడ్మిషన్ల కౌన్సిలింగ్ లో బుధవారం సాయంత్రం వరకు 71366 మంది విద్యార్థులు నమోదు చేశారు.. ఈ నెల 31 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు గడువు ఉంది.. ఎంసెట్ లో మొత్తం ఒక లక్షా 29వేల 714 మంది అర్హత సాధించారు.. 89 వేల 783 మంది సర్టిఫికెట్ల పరిశీలనకు రిజిస్టర్ చేసుకున్నారు.. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS

SSC JOBS GD COLLEGE 2025 TENTH JOBS IN SSC CENTRAL GOVERNMENT TENTH JOBS INTER JOBS DEGREE JOBS BSF ITBP CRPF AR SSF SSB JOBS AP JOBS TG JO...