12, జూన్ 2020, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో కొత్తగా ముగ్గురు న్యాయవాదుల నియామకం

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో కొత్తగా ముగ్గురు న్యాయవాదుల నియామకం:
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులను నియమించింది. జే.సుమతి,వి.సుజాత,టి.కిరణ్ గార్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి